SATADIKA SADGURU SIKARALU
This product is not available in the selected currency.
In Stock
Backordered
Out of Stock
Description
మహాత్ముల దివ్య జీవన - జ్ఞాన బోధన అమృత మయాఖాలు. ఇందులో 125 మంది ఆధ్యాత్మికవేత్తల భావజాలాన్ని, జీవన గమనాన్ని సూక్ష్మoలో మోక్షంలా పాఠకులకు కరతలామలకం చేశారు రచయిత సుబ్బలక్ష్మి గారు. ఆదిశంకరాచార్యులు మొదలు చాగంటి కోటేశ్వరావు గారు, సామవేదం ష్ముఖశర్మ ప్రభృతుల సందేశాలను , భావ సంపత్తిని విశదపరిచారు.
Opps
Sorry, it looks like some products are not available in selected quantity.